లారీ ఢీకొని ఒకరి మృతి | 1 died in lorry accident at guntur distirict | Sakshi
Sakshi News home page

లారీ ఢీకొని ఒకరి మృతి

Sep 24 2015 10:52 AM | Updated on Sep 3 2017 9:54 AM

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి దుర్మరణం చెందాడు.

సత్తెనపల్లి: గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి దుర్మరణం చెందాడు. గురువారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక చెక్‌పోస్ట్ సమీపంలో బైక్‌ పై వెళ్తున్న వ్యక్తిని ఎదురుగా వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. దీంతో బైక్‌పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement