రాజధానికి 1.16 లక్షల ఇటుకలు | 1.16 lakh Bricks donated by new york NRIS | Sakshi
Sakshi News home page

రాజధానికి 1.16 లక్షల ఇటుకలు

Dec 28 2015 9:19 AM | Updated on Aug 18 2018 5:48 PM

రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి 32 మంది న్యూయార్క్ ఎన్నారైలు 1,16,000 ఇటుకల కొనుగోలుకు విరాళాన్ని ప్రకటించారు.

హైదరాబాద్: రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి 32 మంది న్యూయార్క్ ఎన్నారైలు 1,16,000 ఇటుకల కొనుగోలుకు విరాళాన్ని ప్రకటించారు. ఈ మేరకు తెలుగు లిటరరీ, కల్చరల్ అసోసియేషన్ ఆఫ్ న్యూయార్క్ మాజీ అధ్యక్షులు వెంకటేశ్వరరావు ఓలేటి, డాక్టర్ రాధ ఓలేటిలు ఆదివారం సీఎం చంద్రబాబును ఆయన నివాసంలో కలసి వారి విరాళాలను చెక్కుల రూపంలో అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement