January 22, 2021, 19:00 IST
ఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలపై ప్రభుత్వం, రైతు సంఘాల మధ్య జరిగిన చర్చలు మరోసారి అసంపూర్తిగానే ముగిసాయి. ఇప్పటి వరకు 11 సార్లు కేంద్ర ప్రభుత్వం, రైతు...
January 22, 2021, 16:25 IST
హైదరాబాద్: ప్రైవేటు పాఠశాలల్లో ఆన్లైన్ క్లాసుల పేరుతో జరుగుతున్న ఫీజుల దోపిడీపై హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ దాఖలు చేసిన పిల్పై...
January 22, 2021, 14:43 IST
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 'ధరణి' పోర్టల్పై స్టేను హైకోర్టు మళ్లీ పొడిగించింది. ధరణిలో వ్యవసాయేతర ఆస్తుల నమోదు,...
January 21, 2021, 20:32 IST
ఢిల్లీ: కోవిడ్ మహమ్మారిపై పోరాటంలో భాగంగా దేశవ్యాప్తంగా గత ఆరు రోజులుగా సాగుతున్న వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమంలో 9,99,065 మందికి వ్యాక్సినేషన్...
January 21, 2021, 18:50 IST
హైదరాబాద్: కరోనా మహమ్మారికి సంబంధించిన 24 ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై నేడు హైకోర్టులో విచారణ కొనసాగింది. రాష్ట్రంలో కరోనా తీవ్రత గతంలో ఉన్నంతగా లేదని...
January 20, 2021, 18:59 IST
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 150 మంది ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్లు ఇచ్చింది. ఇందులో తెలుగు రాష్ట్రాలకు 7గురు అధికారులను...
January 19, 2021, 16:47 IST
ఢిల్లీ: దేశ రాజధానిలో జరిగిన 32వ జాతీయ రహదారి భద్రత సమావేశాల్లో రవాణా శాఖ మంత్రి పేర్నినాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రహదారి...
January 19, 2021, 16:08 IST
భైంసా: నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని రామ్నగర్ కాలనీకి చెందిన అభిలాష్ అనే బాలుడు పతంగులు ఎగరేస్తూ విద్యుత్ షాక్కు గురై ప్రాణాపాయస్థితిలో...
January 19, 2021, 14:39 IST
హైదరాబాద్: పంప్లైన్ విధానం ద్వారా 3 టీఎంసీల నీటిని తరలించడాన్ని సవాల్ చేస్తూ, కాళేశ్వరం ప్రాజెక్ట్పై హైకోర్టులో పిల్ దాఖలైంది. తెలంగాణ...
January 18, 2021, 19:31 IST
అమరావతి: రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ...
January 17, 2021, 20:57 IST
విశాఖ: సింహాచలం పూల తోటలో శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి జలహారతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా ఆయన జలధారలకు...