ముగిసిన సీఎం జగన్ ఢిల్లీ పర్యటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండురోజుల ఢిల్లీ పర్యటన ముగిసింది. ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయం ఆయనకు పార్టీ నేతలు స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి రోడ్డు మార్గంలో తాడేపల్లి వెళ్లారు. కాగా వైఎస్ జగన్ నిన్న నీతి ఆయోగ్ సమావేశానికి హాజరైన విషయం తెలిసిందే.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు