ముగిసిన సీఎం జగన్‌ ఢిల్లీ పర్యటన | YS Jagan arrives in Tadepalli after concluding his 2-day visit | Sakshi
Sakshi News home page

ముగిసిన సీఎం జగన్‌ ఢిల్లీ పర్యటన

Jun 16 2019 3:39 PM | Updated on Mar 22 2024 10:40 AM

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రెండురోజుల ఢిల్లీ పర్యటన ముగిసింది. ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయం ఆయనకు పార్టీ నేతలు స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి రోడ్డు మార్గంలో తాడేపల్లి వెళ్లారు. కాగా వైఎస్‌ జగన్‌ నిన్న నీతి ఆయోగ్‌ సమావేశానికి హాజరైన విషయం తెలిసిందే. 

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement