నకిలీ విత్తనాలు విక్రయించేవారిపై కఠినంగా వ్యవహరించాలి | AP CM YS Jagan Serious On Fake Seeds Distribution | Sakshi
Sakshi News home page

నకిలీ విత్తనాలు విక్రయించేవారిపై కఠినంగా వ్యవహరించాలి

Jun 6 2019 12:53 PM | Updated on Mar 22 2024 10:40 AM

నకిలీ విత్తనాల చలామణీపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీరియస్ అయ్యారు. నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. అక్రమాలు జరిగితే జైలుకు పంపడానికి కూడా వెనుకడుగు వేయొద్దన్నారు. దీనిపై నూతన విత్తన చట్టం తేవాలని వైఎస్‌ జగన్‌కు అధికారులు సూచించారు. అవసరమైతే అసెంబ్లీలో చర్చించి చట్టం తెద్దామని వైఎస్‌ జగన్‌ అన్నారు. 

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement