కేబినెట్‌లో ఐదుగురు డిప్యూటీ సీఎంలు | AP CM YS Jagan Sensational Decision | Sakshi
Sakshi News home page

కేబినెట్‌లో ఐదుగురు డిప్యూటీ సీఎంలు

Jun 7 2019 11:12 AM | Updated on Mar 22 2024 10:40 AM

మంత్రివర్గ ఏర్పాటుపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా అయిదుగురిని డిప్యూటీ సీఎంలుగా చేయాలని నిర్ణయించారు. అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపులకు అవకాశం కల్పించనున్నారు. మొత‍్తం 25మందితో పూర్తిస్థాయి మంత్రివర్గం ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి జగన్‌ వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement