పోలవరంలో సీఎం వైఎస్ జగన్ ఏరియల్ సర్వే | AP CM YS Jagan Reaches To Polavaram Project | Sakshi
Sakshi News home page

పోలవరంలో సీఎం వైఎస్ జగన్ ఏరియల్ సర్వే

Jun 20 2019 12:49 PM | Updated on Mar 22 2024 10:40 AM

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో పోలవరానికి వచ్చారు. పోలవరం ప్రాంతంలో ఏరియల్‌ సర్వే చేశారు. ప్రాజెక్టుపై అధికారులతో వైఎస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించనున్నారు. ముందుగా పశ్చిమ జిల్లాలో ఉండిలో వైఎస్సార్‌ సీపీ నేత కొయ్యే మోషేన్‌రాజు కుమారుని వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement