క్రీడాస్పూర్తిని చాటుకున్నా భారత ఫ్యాన్స్‌

టీమిండియా ఫ్యాన్స్‌ క్రీడాస్పూర్తిని చాటుకున్నారని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.  అయితే పాక్‌ ఓడిపోవాలని కోరుకునే భారత అభిమానులు.. ఆ దేశం గెలిచినందుకు సంబరాలు చేసుకోవడం ఆకట్టుకుందని పేర్కొంటున్నారు. కివీస్‌-పాక్‌ మ్యాచ్‌లో ఇదే హైలెట్‌ అంటూ కామెంట్‌ చేస్తున్నారు. అంతేకాకుండా ఈ మ్యాచ్‌లో పాక్‌ జట్టుకు మద్దతుగా మైదానంలో సందడి చేశారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top