లార్డ్స్ టెస్టులో భారత్ ఘోర పరాజయం
అనూహ్యం ఏమీ జరగలేదు... మ్యాచ్ మూడో రోజే భారీ ఆధిక్యం కోల్పోయి ఆశలు కోల్పోయిన భారత జట్టు ఆదివారం కూడా బ్యాటింగ్లో కుప్పకూలింది. ఫలితంగా రెండో టెస్టులో చిత్తుగా ఓడింది. లార్డ్స్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ ఇన్నింగ్స్, 159 పరుగుల తేడాతో భారత్పై ఘనవిజయం సాధించింది.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు