ఎందరు మారినా ఢిల్లీ రాత మాత్రం మారలేదు | Sakshi
Sakshi News home page

ఎందరు మారినా ఢిల్లీ రాత మాత్రం మారలేదు

Published Tue, Apr 24 2018 7:28 AM

ఆటగాళ్లు, కెప్టెన్, కోచ్, వేదిక... ఎన్ని మారినా ఐపీఎల్‌లో ఢిల్లీ రాత మాత్రం మారడం లేదు. పంజాబ్‌తో 144 పరుగుల సాధారణ లక్ష్యాన్ని కూడా అందుకోలేక డేర్‌ డెవిల్స్‌ ఓడింది

Advertisement
Advertisement