అఫ్గానిస్తాన్‌ లక్ష్యం 225 | Jadhav, Kohli fifties propel India to 224 Against Afghanistan | Sakshi
Sakshi News home page

అఫ్గానిస్తాన్‌ లక్ష్యం 225

Jun 22 2019 7:44 PM | Updated on Mar 22 2024 10:40 AM

వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్‌ 225 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. విరాట్‌ కోహ్లి(67), కేదార్‌ జాదవ్‌(52)లు హాఫ్‌ సెంచరీలు సాధించగా, కేఎల్‌ రాహుల్‌(30), విజయ్‌ శంకర్‌(29), ఎంఎస్‌ ధోని(28)లు ఆశించిన స్థాయిలో రాణించలేదు. దాంతో భారత్‌ సాధారణ స్కోరుకే పరిమితమైంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement