జమ్ము కశ్మీర్లో ధోనికి చేదు అనుభవం
జమ్ము కశ్మీర్లో ఏర్పాటు వాదులు రెచ్చిపోయారు. భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని పర్యటనలో వ్యతిరేక నినాదాలతో గొంతు చించుకున్నారు. వివరాల్లోకి జమ్ము కశ్మీర్ పర్యటనకు వెళ్లిన, ధోనికి చేదు అనుభవం ఎదురైంది. యువతను ప్రోత్సహిస్తూ భారత సైన్యం ప్రత్యేక క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేసింది.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
వైరల్ వీడియోలు