ఏపీ ప్రజలను మోసం చేసేందుకు తిరుపతిలో మరో దీక్ష | YV Subba Reddy Fire On Chandrababu Over Special Category Status | Sakshi
Sakshi News home page

Apr 30 2018 5:46 PM | Updated on Mar 21 2024 7:46 PM

ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అనేక పోరాటాలు చేశారని, హోదా కోసం గుంటూరులో వైఎస్ జగన్ ఆమరణ దీక్ష చేస్తే.. ప్రధాని నరేంద్ర మోదీ వస్తున్నారని దీక్షను భగ్నం చేసిన చరిత్ర మీది కాదా అంటూ సీఎం చంద్రబాబు నాయుడును ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు.

Advertisement
 
Advertisement
Advertisement