ఆదినారాయణ తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే రకం | ysrcp leader padmaja slams tdp leaders | Sakshi
Sakshi News home page

ఆదినారాయణ తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే రకం

Feb 24 2018 2:44 PM | Updated on Mar 20 2024 1:44 PM

సంతలో పశువులా అమ్ముడుపోయిన పశు సంవర్థకశాఖమంత్రి ఆదినారాయణరెడ్డికి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని విమర్శించే స్థాయి లేదని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి నారమల్లి పద్మజ ధ్వజమెత్తారు. చంద్రబాబు వేసిన బిస్కెట్‌లకు అమ్ముడుపోయి వైఎస్‌ జగన్‌పై రెచ్చిపోయి మాట్లాడితే రోడ్డు మీద పిచ్చికుక్కను కొట్టినట్లుగా కొట్టడానికి సిద్ధంగా ఉన్నామని ఆమె హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement