టీడీపీ నాయకులు, ఎంపీలు  చరిత్రలో దోషులుగా నిలుస్తారు | YSRCP Leader Dharmana Prasada Rao Slams TDP MPs | Sakshi
Sakshi News home page

Jun 21 2018 7:49 PM | Updated on Mar 22 2024 11:20 AM

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హాదాను అవహేళన చేసిన టీడీపీ నాయకులు, ఎంపీలు  చరిత్రలో దోషులుగా నిలుస్తారని వైఎస్సార్‌ సీపీ నాయకులు ధర్మాన ప్రసాదరావు, అంజాద్‌ బాషా అన్నారు. హాదాను నిర్లక్ష్యం చేసి ప్యాకేజీయే మేలని నాడు టీడీపీ నాయకులు డ్రామాలాడారని మండిపడ్డారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement