చంద్రబాబు పాలనలో రైతులు నానా అవస్థలు పడుతున్నారు | YS Jagan Slams Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

చంద్రబాబు పాలనలో రైతులు నానా అవస్థలు పడుతున్నారు

Mar 28 2019 5:38 PM | Updated on Mar 21 2024 10:58 AM

మిర్చి పంటకు వైరస్‌ వచ్చి దిగుబడి తగ్గిపోయిందని రైతులు వాపోయారన్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు రాక రైతులు నానా అవస్థలు పడుతుంటే.. చంద్రబాబు తమకు ఎలాంటి సాయం చేయలేదని రైతులు తనతో చెప్పారన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement