పిల్లల చదువుతోనే అభివృద్ధి
ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన చంద్రబాబు ఏమాత్రం చేయడం లేదని, ప్రాజెక్టుల్లో లంచాలు ఎలా తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఆయన పాలన సాగుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్ జగన్ ఆరోరోజు ఆదివారం సాయంత్రం మైదుకూరు నియోజకవర్గంలోని దువ్వూరు చేరుకున్నారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు