పిల్లల చదువుతోనే అభివృద్ధి | ys jagan reaches duvvooru during padayatra | Sakshi
Sakshi News home page

Nov 12 2017 7:06 PM | Updated on Mar 21 2024 7:47 PM

ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన చంద్రబాబు ఏమాత్రం చేయడం లేదని, ప్రాజెక్టుల్లో లంచాలు ఎలా తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఆయన పాలన సాగుతోందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్‌ జగన్‌ ఆరోరోజు ఆదివారం సాయంత్రం మైదుకూరు నియోజకవర్గంలోని దువ్వూరు చేరుకున్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement