ప్రగతి పధం

రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి హెల్త్‌కార్డు ఇవ్వాలని, క్యూ ఆర్‌ కోడ్‌తో వీటిని జారీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కుటుంబ ఆరోగ్యానికి సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయాలన్నారు. ఆ వివరాలన్నీ గోప్యంగా ఉంటాయన్నారు. కార్డు స్కాన్‌ చేయగానే సంబంధిత కార్డుదారుడికి ఓటీపీ నెంబర్‌ వచ్చేలా ఉండాలని సూచించారు. ఈ ఏడాది డిసెంబర్‌ 21 నుంచి కార్డులు జారీ చేయాలని ఆదేశించారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top