కర్నాటక ఫలితాలపై నిజమైన యడ్యూరప్ప జోస్యం | Sakshi
Sakshi News home page

కర్నాటక ఫలితాలపై నిజమైన యడ్యూరప్ప జోస్యం

Published Tue, May 15 2018 12:50 PM

దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కమలం వికసించింది. మ్యాజిక్‌ ఫిగర్‌ను దాటిన బీజేపీ పూర్తి మెజార్టీ సాధించింది