జగన్నాథపురంలో రోడ్డు ప్రమాదం,ఇద్దరు మృతి | The worst road accident in Poduru | Sakshi
Sakshi News home page

జగన్నాథపురంలో రోడ్డు ప్రమాదం,ఇద్దరు మృతి

Mar 28 2018 3:17 PM | Updated on Mar 21 2024 8:47 PM

పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం జగన్నాథపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ ఆటోను టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డవారిని 108 వాహనాల్లో పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదసమయంలో మొత్తం ఆరుగురు ప్రయాణికులు ఉన్నారు.
 

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement