స్టార్ యాంకర్, టాలీవుడ్ నటి అనసూయ భరద్వాజ్పై ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనసూయ తన కుమారుడి ఫోన్ పగలగొట్టిందని, దుర్భాషలాడిందని బాధిత బాలుడి తల్లి ఉస్మానియా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనసూయపై చర్యలు తీసుకోవాలని ఆ మహిళ పోలీసులను ఆశ్రయించారు.
జబర్దస్త్ యాంకర్ అనసూయపై మహిళ ఫిర్యాదు
Feb 6 2018 1:57 PM | Updated on Mar 22 2024 11:29 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement