సైకిల్‌ ఎక్కారా.. వడదెబ్బ తగిలి ఆసుపత్రి పాలవుతారు | Sakshi
Sakshi News home page

సైకిల్‌ ఎక్కారా.. వడదెబ్బ తగిలి ఆసుపత్రి పాలవుతారు

Published Mon, Apr 8 2019 2:24 PM

పచ్చమీడియా ఎన్ని పచ్చిరాతలు రాసినా.. వైఎస్‌ జగన్‌ను ఓడించడం.. చంద్రబాబు తరం కాదు కదా.. ఆయన్ని పుట్టించినోడి తరం కూడా కాదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మచిలీపట్నం లోక్‌సభ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మచిలీపట్నంలో నిర్వహించిన బహిరంగ సభకు ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ హాజరయ్యారు.

Advertisement
Advertisement