భారీ వరదలతో ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ శాంతించింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన చంద్రయాన్-2 విజయవంతంగా చంద్రుని కక్ష్యలోకి చేరిందని ఇస్రో ఛైర్మన్ శివన్ ధృవీకరించారు. పాకిస్తాన్ దుస్సాహసానికి పాల్పడితే సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని భారత వైమానిక దళ చీఫ్ బీఎస్ ధనోవా పేర్కొన్నారు. విధుల్లో అలసత్వం ప్రదర్శించిన అధికారులపై రాష్ట్ర హైకోర్టు కొరడా ఝళిపించింది. కలెక్టర్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్లో మంగళవారం సమావేశం అయ్యారు..
ఈనాటి ముఖ్యాంశాలు
Aug 20 2019 8:37 PM | Updated on Aug 20 2019 8:44 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement