తుపాను బాధితుల ఆందోళనలు ఉధృతం | Sakshi
Sakshi News home page

తుపాను బాధితుల ఆందోళనలు ఉధృతం

Published Thu, Oct 18 2018 2:58 PM

నరసన్నపేట, పాతపట్నం ఎమ్మార్వో ఆఫీసుల ఎదుట తుపాను బాధితులతో కలిసి వైఎస్సార్‌సీపీ నేతలు ధర్మాన కృష్ణదాస్‌, రెడ్డి శాంతి, తదితరులు ధర్నా నిర్వహించారు. పంట, ఆస్తినష్టం అంచనా వేసి వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు.