ఐటీ గ్రిడ్స్‌ స్కాం : టీడీపీ సర్కార్‌ తత్తరబాటు | TDP Minister Kalva Srinivasulu Speaks to Media over IT Grid Scam | Sakshi
Sakshi News home page

ఐటీ గ్రిడ్స్‌ స్కాం : టీడీపీ సర్కార్‌ తత్తరబాటు

Mar 5 2019 7:04 PM | Updated on Mar 22 2024 11:16 AM

ఐటీ గ్రిడ్స్‌ డేటా చోరీ కేసులో ఏపీ ప్రభుత్వం తత్తరపాటు పడుతోంది. డేటా చోరీతో తమ ప్రభుత్వానికి సంబంధం లేదంటూనే.. తమ డేటాను తెలంగాణ పోలీసులు తస్కరించారని ఉల్టా ఆరోపణలు చేస్తోంది. పొంతనలేని సమాధానాలు చెబుతూ ప్రజల మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది. తమపై తెలంగాణ ప్రభుత్వం కక్షపూరిత చర్యలకు దిగుతుదంటూ గగ్గోలు పెడుతోంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement