కర్రలతో దాడిచేసుకున్న టీడీపీ నేతలు | TDP Leaders Mutual attack In Anaparthi | Sakshi
Sakshi News home page

కర్రలతో దాడిచేసుకున్న టీడీపీ నేతలు

Sep 29 2018 7:53 AM | Updated on Mar 21 2024 6:45 PM

మండలంలో టీడీపీ నాయకుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. వివాహేతర సంబంధం వ్యవహారంపై కొప్పవరంలో టీడీపీకి చెందిన రెండు వర్గాల మధ్య శుక్రవారం మధ్యాహ్నం ఘర్షణ చోటుచేసుకుంది. టీడీపీ నేతలు వెంకట్రామిరెడ్డి, సర్రెడ్డి వర్గీయులు నడిరోడ్డుపై బాహాబాహీకి దిగారు. వివాహేతర సంబంధంలో సెటిల్‌మెంట్‌ బెడిసికొట్టడంతో ఈ గొడవ జరిగినట్టు తెలుస్తోంది

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement