ఈనాటి ముఖ్యాంశాలు | Sakshi Today news Roundup | Sakshi
Sakshi News home page

ఈనాటి ముఖ్యాంశాలు

Jun 20 2019 7:29 PM | Updated on Mar 22 2024 10:40 AM

మూలిగే నక్క మీద తాటికాయ పడిన చందంగా మారింది తెలుగుదేశం పార్టీ పరిస్థితి. ఎన్నికల్లో ఘోర పరాభవం నుంచి తేరుకోకముందే ఆ పార్టీకి మరో భారీ షాక్‌ తగిలింది. టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ ఎంపీలు ఆ పార్టీని వీడారు. మరోవైపు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో పోలవరానికి వచ్చారు. పోలవరం ప్రాంతంలో ఏరియల్‌ సర్వే చేశారు. కాపర్‌ డ్యామ్‌ నిర్మాణం, సాంకేతిక అంశాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement