చంద్రబాబు బండారం బయటపెట్టిన వెంకటాచలం | praja sankalpa yatra : Venkatachalam tells how Chandrababu cheats formers | Sakshi
Sakshi News home page

Jan 7 2018 2:38 PM | Updated on Mar 21 2024 8:11 PM

సొంత కంపెనీ హెరిటేజ్‌ బాగు కోసం చంద్రబాబు వేలాదిమంది రైతుల పొట్టకొట్టాడని స్థానిక ఉద్యమకారుడు వెంకటాచలం తెలిపారు. చంద్రబాబు పనిగట్టుకుని మూయించిన చిత్తూరు డైరీ తిరిగి తెరుచుకునేదాకా చెప్పులు, చొక్కా ధరించబోనని 11 ఏళ్లుగా దీక్ష చేస్తోన్న ఆయన.. వైఎస్‌ జగన్‌ ప్రజా సంకల్ప యాత్రకు మద్దతుతెలిపారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement