పారిశుద్ధ్య కార్మికుల కాళ్లు కడిగిన మోదీ
ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో ఆదివారం పీఎం-కిసాన్ యోజన పథకాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ అక్కడనుంచి అర్ధకుంభమేళా జరుగుతున్న ప్రయాగ్రాజ్కు వెళ్లారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రధానికి ఘన స్వాగతం పలికారు. పవిత్ర గంగానదిలో స్నానమాచరించిన అనంతరం మోదీ సంగం ఘాట్ వద్ద పూజలు నిర్వహించారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు