ఓటేయడానికి కిక్కిరిసిన రైళ్లు, బస్సులు
సొంతూళ్లో ఓటేసేందుకు నగరవాసులు మంగళవారం కూడా భారీగా పోటెత్తారు. పెద్దసంఖ్యలో తమ ఊళ్లకు పయనమయ్యారు. దీంతో రైళ్లు, బస్సులు కిక్కిరిసిపోయాయి. రెగ్యులర్ రైళ్లతో పాటు వేసవి రద్దీ దృష్ట్యా ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్లలోనూ రిజర్వేషన్లు నిండిపోవడంతో చాలామంది జనరల్ బోగీలను ఆశ్రయించారు. విజయవాడ, విశాఖ, కాకినాడ తదితర ప్రాంతాలకు బయల్దేరిన రైళ్లలో సాధారణ బోగీలు సామర్థ్యానికి మించిన ప్రయాణికులతో కిటకిటలాడాయి.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు