గజరాజుల హల్చల్.. భయం గుప్పిట్లో ప్రజలు
ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక అటవీ సరిహద్దు ప్రాంతాల్లో గజరాజులు హల్ చల్ చేస్తున్నాయి. గత నాలుగు రోజులుగా కుప్పం మల్లప్ప కొండ అటవీ ప్రాంతంలో మకాం వేసిన ఏనుగుల మంద ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది
ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక అటవీ సరిహద్దు ప్రాంతాల్లో గజరాజులు హల్ చల్ చేస్తున్నాయి. గత నాలుగు రోజులుగా కుప్పం మల్లప్ప కొండ అటవీ ప్రాంతంలో మకాం వేసిన ఏనుగుల మంద ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి