నాయకులు, ప్రభుత్వ అధికారులు ఉన్నది ప్రజలకు సేవా చేయడం కోసమే. కానీ అప్పుడప్పుడు వారు ఈ విషయాన్ని మర్చిపోతుంటారు. ప్రజలే వారికి గుర్తు చేయాల్సి ఉంటుంది. అయినా వింటారని నమ్మకం లేదు. కేరళకు చెందిన ఓ మహిళకు ఇలాంటి పరిస్థితే ఎదురయ్యింది. అధికారుల తీరుతో విసిగి వేసారిన ఓ నన్(క్రైస్తవ సన్యాసని) ఏకంగా రోడ్డు మీదే మంత్రి కాన్వాయ్ను ఆపి మరి తన సమస్యను పరిష్కరించమని డిమాండ్ చేసారు.
మంత్రి కాన్వాయ్కు ఎదురెళ్లి మరి
Published Mon, Jul 23 2018 4:10 PM
Advertisement
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement