ఎనిమిది సంవత్సరాల క్రితం 2010లో రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నాగవైష్ణవి హత్య కేసులో గురువారం తీర్పు వెలువడింది. సుదీర్ఘ విచారణ అనంతరం విజయవాడ మహిళా సెషన్స్ జడ్జి ఈ కేసులో ముగ్గురు నిందితులకు జీవిత ఖైదు శిక్షను ఖరారు చేస్తూ తుది తీర్పు ఇచ్చారు. 79 మందిని విచారించిన న్యాయస్థానం, వెంటకరావు గౌడ్ను ప్రధాన దోషిగా నిర్ధారిస్తూ తీర్పును వెలువరించింది.
’జడ్జిమెంట్ సరైనదే అని భావిస్తున్నా’
Jun 14 2018 4:58 PM | Updated on Mar 21 2024 5:18 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement