ప్లాన్ ప్రకారమే వైఎస్ జగన్‌పై దాడి | Attack on YS Jagan | Vishaka CP Mahesh Chandra Laddha Press Meet - Sakshi
Sakshi News home page

ప్లాన్ ప్రకారమే వైఎస్ జగన్‌పై దాడి: సీపీ లడ్డా

Jan 2 2019 2:53 PM | Updated on Mar 22 2024 11:16 AM

ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై పక్కా పథకం ప్రకారమే హత్యాయత్నం జరిగిందని విశాఖపట్నం పోలీసు కమిషనర్‌ మహేష్‌ చంద్ర లడ్డా తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌పై దాడికి నిందితుడు శ్రీనివాస్‌ రెండుసార్లు కుట్ర పన్నాడని వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement