2 లక్షల కోట్లకు పైమాటే: ఎమ్మెల్సీ సునీత | MLC Sunitha Demand for Probe on Chandrababu, Lokesh | Sakshi
Sakshi News home page

2 లక్షల కోట్లకు పైమాటే: ఎమ్మెల్సీ సునీత

Feb 14 2020 7:01 PM | Updated on Mar 22 2024 11:10 AM

టీడీపీ బినామి సంస్థలు లక్షల కోట్లు కాజేశాయని ఎమ్మెల్సీ పోతుల సునీత ఆరోపించారు. ఒంగోలులో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రెండు వేల కోట్లు కాదు రెండు లక్షల కోట్లకు పైగానే చంద్రబాబు దోచుకున్నారని అన్నారు. రాజధాని అమరావతి పేరుతో రైతుల నుంచి వేల ఎకరాలు కాజేసి, భూములను అడ్డగోలుగా అమ్ముకున్నారని మండిపడ్డారు

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement