మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యా నాదెళ్ల తండ్రి మృతి | Microsoft CEO Satya Nadella Father Yugandhar Passes Away | Sakshi
Sakshi News home page

మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యా నాదెళ్ల తండ్రి మృతి

Sep 13 2019 7:39 PM | Updated on Mar 21 2024 8:31 PM

మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యా నాదెళ్ల నివాసంలో విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి, మాజీ ఐఏఎస్‌ అధికారి బీఎన్‌ యుగంధర్‌ (80) శుక్రవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం మృతి చెందారు. 1962 బ్యాచ్‌కు చెందిన యుగంధర్‌ సుదీర్ఘ కాలం సేవలు అందించారు. 

Advertisement
 
Advertisement

పోల్

Advertisement