‘సతీష్‌ను హత్య చేసింది హేమంతే’ | Madhapur DCP Press Meet Over Software Employee Sathish Murder Case | Sakshi
Sakshi News home page

‘సతీష్‌ను హత్య చేసింది హేమంతే’

Sep 6 2019 8:22 AM | Updated on Mar 21 2024 11:35 AM

సంచలనం సృష్టించిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ సతీష్‌ బాబు హత్య కేసును పోలీసులు చేధించారు.  ప్రియురాలు ప్రియాంక కోసమే సతీష్‌ను హేమంత్‌ హత్య చేశాడని పోలీసులు స్పష్టం చేశారు. ఈ మేరకు హత్య కేసుకు సంబంధించిన వివరాలను మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వరరావు మీడియాకు వివరించారు.  ప్రియురాలును దూరం చేస్తున్నాడనే భావనతోనే హేమంత్‌ సతీష్‌ను  హత్య చేసినట్లు విచారణలో తేలిందన్నారు. 

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement