నాలుగేళ్ల చంద్రబాబు పాలనపై వైఎస్సార్‌సీపీ చార్జిషీట్‌ | From lost four years zero development in ap- ysrcp leaders | Sakshi
Sakshi News home page

నాలుగేళ్ల చంద్రబాబు పాలనపై వైఎస్సార్‌సీపీ చార్జిషీట్‌

Jun 9 2018 7:08 AM | Updated on Mar 21 2024 8:47 PM

రాష్ట్రంలో నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో అభివృద్ధి శూన్యమని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు విమర్శించారు. బాబు హయాంలో వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టిపోయాయని, స్థానిక సంస్థలను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. ఆయన అన్ని రంగాల్లో దారుణంగా విఫలమయ్యారని ధ్వజమెత్తారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement