తన కంపెనీ దివాలా తీసినట్టు వచ్చిన కథనాలపై లీప్ కంపెనీ అధినేత లింగమనేని రమేశ్ క్లారిటీ ఇచ్చారు. లింగమనేని ప్రాజెక్ట్స్ దివాలా తీసినట్టు ప్రకటించాలని తాము కోరలేదని తెలిపారు. జర్మనీకి చెందిన ఓ సంస్థతో ఎయిర్ కోస్తా ఒప్పందంలో కొన్ని సమస్యలొచ్చాయని, వాటిని పరిష్కరించుకునేలోపే సదరు సంస్థ.. జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో దివాలా పిటిషన్ దాఖలు చేసిందని లింగమనేని రమేశ్ చెప్పుకొచ్చారు
దివాలా వార్తలపై క్లారిటీ ఇచ్చిన లింగమనేని
Nov 18 2019 7:55 PM | Updated on Nov 18 2019 8:00 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement