దివాలా వార్తలపై క్లారిటీ ఇచ్చిన లింగమనేని | Lingamaneni Ramesh Gives Clarity on Insolvancy | Sakshi
Sakshi News home page

దివాలా వార్తలపై క్లారిటీ ఇచ్చిన లింగమనేని

Nov 18 2019 7:55 PM | Updated on Nov 18 2019 8:00 PM

తన కంపెనీ దివాలా తీసినట్టు వచ్చిన కథనాలపై లీప్‌ కంపెనీ అధినేత లింగమనేని రమేశ్‌ క్లారిటీ ఇచ్చారు. లింగమనేని ప్రాజెక్ట్స్‌ దివాలా తీసినట్టు ప్రకటించాలని తాము కోరలేదని తెలిపారు. జర్మనీకి చెందిన ఓ సంస్థతో ఎయిర్‌ కోస్తా ఒప్పందంలో కొన్ని సమస్యలొచ్చాయని, వాటిని పరిష్కరించుకునేలోపే సదరు సంస్థ.. జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్సీఎల్టీ)లో దివాలా పిటిషన్‌ దాఖలు చేసిందని లింగమనేని రమేశ్‌ చెప్పుకొచ్చారు

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement