దళిత అధకారుల్ని ప్రభుత్వం వేధిస్తోంది | Kishan reddy speaks about Fasal Bima Yojana Scheme | Sakshi
Sakshi News home page

దళిత అధకారుల్ని ప్రభుత్వం వేధిస్తోంది

Jul 25 2018 7:24 AM | Updated on Mar 21 2024 7:46 PM

మంగళవారం అసెంబ్లీ మీడియా హాలులో విలేకరులతో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. రైతుబంధు ను గొప్పగా ప్రచారం చేసుకుంటున్న ప్రభుత్వానికి రైతుల సమస్యలు పట్టడం లేదన్నారు. ప్రకృతి వైపరీత్యాలతో ఎకరా పత్తి పంట నష్టపోతే ఫసల్‌ బీమాతో రూ.37 వేలు రైతుకు వస్తాయని, దీన్ని ఎందుకు ప్రజలకు చెప్పడంలేదని నిలదీశారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement