కాకినాడ: జిల్లా పరిషత్ సమావేశంలో రచ్చ రచ్చ | Kakinada Zp meeting- Mlc Reddy Subramanyam Abuses YSRCP MLA Jaggireddy | Sakshi
Sakshi News home page

కాకినాడ: జిల్లా పరిషత్ సమావేశంలో రచ్చ రచ్చ

May 24 2018 12:46 PM | Updated on Mar 22 2024 11:06 AM

తూర్పుగోదావరి జిల్లా పరిషత్‌ సమావేశం గురువారం రసాభాసగా మారింది. తెలుగుదేశం పార్టీ(టీడీపీ) ఎమ్మెల్సీ, శాసనమండలి వైస్‌ చైర్మన్‌ రెడ్డి సుబ్రహ్మణ్యం జిల్లా పరిషత్‌ సమావేశంలో రెచ్చిపోయారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి గోపాలపురం ఇసుక ర్యాంపు అవినీతిపై రెడ్డి సుబ్రహ్మణ్యంను జెడ్పీ సమావేశం వేదికగా నిలదీశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement