కైలాస్ మానస సరోవర్ యాత్రకు వెళ్లిన భక్తులు గత రెండు రోజులుగా నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రతికూల వాతావరణం కారణంగా హెలికాప్టర్ సేవలు నిలిచిపోవడంతో హిల్సా బేస్ క్యాంపు(భారత్-నేపాల్ సరిహద్దు)లో దాదాపు మూడు వేల మంది యాత్రికులు చిక్కుకున్నారు.
Jul 3 2018 7:29 AM | Updated on Mar 21 2024 5:20 PM
కైలాస్ మానస సరోవర్ యాత్రకు వెళ్లిన భక్తులు గత రెండు రోజులుగా నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రతికూల వాతావరణం కారణంగా హెలికాప్టర్ సేవలు నిలిచిపోవడంతో హిల్సా బేస్ క్యాంపు(భారత్-నేపాల్ సరిహద్దు)లో దాదాపు మూడు వేల మంది యాత్రికులు చిక్కుకున్నారు.