నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో బీజేపీ బహిరంగ సభ | Jagat Prakash Nadda Speech At BJP Public Meeting In Nampally | Sakshi
Sakshi News home page

నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో బీజేపీ బహిరంగ సభ

Aug 18 2019 7:12 PM | Updated on Aug 18 2019 7:21 PM

తెలంగాణ రావడం ఎంతో సంతోషంగా ఉందని బీజేపీ జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగత్‌ ప్రకాశ్‌ నడ్డా అన్నారు.  బీజేపీలోకి వలసలు చూసి.. టీఆర్‌ఎస్‌కు కడుపు మండుతోందని నడ్డా ఎద్దేవా చేశారు. ఆదివారం నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో జరిగిన బీజేపీ బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రజాకార్లలో పోరాడి గెలిచిన గడ్డపైకి రావడం ఆనందాన్ని ఇస్తుందన్నారు. రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన వీరులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement