డేటా చోరీ కేసులో ముగిసిన అశోక్‌ లొంగుబాటు గడువు | IT Grids CEO Ashoka surrender Time Expired | Sakshi
Sakshi News home page

Mar 5 2019 7:36 PM | Updated on Mar 22 2024 11:17 AM

డేటా చోరీ కేసులో నిందితుడిగా ఉన్న ఐటీ గ్రిడ్స్‌ ఎండీ అశోక్‌ లొంగుబాటు గడువు ముగిసింది. 24 గంటల్లో లొంగిపోవాలని సైబరాబాద్‌ పోలీసులు సోమవారం అశోక్‌కు నోటీసులు జారీ చేశారు. అయితే 24 గంటలు గడిచినా నోటీసులకు అశోక్‌ స్పందించలేదు .దీంతో తదుపరి చర్యలకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement