లాలూకు షాక్ ఇచ్చిన ఢిల్లీ కోర్టు | IRCTC scam: Court reserves order on summoning Lalu, others | Sakshi
Sakshi News home page

లాలూకు షాక్ ఇచ్చిన ఢిల్లీ కోర్టు

Sep 18 2018 7:41 AM | Updated on Mar 22 2024 11:28 AM

బిహార్‌ మాజీ సీఎం ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుటుంబానికి మరో షాక్‌ తగిలింది. ఐఆర్‌సీటీసీ మని లాండరింగ్‌ కేసులో లాలూ ప్రసాద్‌, ఆయన సతీమణి రబ్రీదేవి, కుమారుడు తేజస్వీ యాదవ్‌లకు ఢిల్లీ కోర్టు సోమవారం సమన్లు జారీ చేసింది. ఈ కేసులో నిందితులను అక్టోబర్‌ ఆరులోపు తన ముందు హాజరుకావల్సిందిగా కోర్టు ఆదేశించింది. ప్రస్తుతం లాలూ రాంచీ జైల్లో శిక్ష అనుభవిస్తున్నందున  ఆయనకు ప్రొడక్షన్‌ వారెంట్‌ను జారీ చేసింది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement