అమెరికాలో వీసా మోసం కేసులో అరెస్టయిన 129 మంది భారతీయ విద్యార్థులను విడిపించేందుకు భారత విదేశాంగ శాఖ, అమెరికాలోని భారత దౌత్య కార్యాలయాలు కృషి చేస్తున్నాయి. అరెస్టయిన విద్యార్థులకు సంబంధించిన వివరాలు అందించేందుకు వాషింగ్టన్లోని భారత రాయబార కార్యాలయంలో హాట్లైన్లను ఏర్పాటు చేశారు.
బాధితులకు అండగా..
Feb 4 2019 7:36 AM | Updated on Apr 4 2019 3:25 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement