భారత్ పైలట్ అభినందన్ వర్ధమాన్ అప్పగింతపై అయోమయం కొనసాగుతోంది. పాకిస్థాన్ సైన్యం ఆయనను భారత్ దౌత్య అధికారులకు అప్పగించారని, ఆయన సొంత గడ్డపై అడుగుపెట్టేశారని వార్తలు వచ్చాయి. అయితే అధికారిక ప్రకటన వెలువడకపోవడంతో గందరగోళం నెలకొంది. అయితే ఈరోజు కచ్చితంగా అభినందన్ను అప్పగిస్తారని భారత ఉన్నతాధికారులు చెబుతున్నారు.
అభినందన్ విడుదలపై అలస్యం
Mar 1 2019 9:02 PM | Updated on Mar 22 2024 11:16 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement