నాలుగో కేసులోనూ లాలూ దోషే | Sakshi
Sakshi News home page

నాలుగో కేసులోనూ లాలూ దోషే

Published Tue, Mar 20 2018 8:01 AM

బిహార్‌ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు మరో ఎదురుదెబ్బ. దాణా కుంభకోణానికి సంబంధించిన నాలుగో కేసులోనూ ఆయన దోషిగా తేలారు.