మేడం మీరే జై జగన్‌ అంటున్నారు ఏందీ.. | Gowru Charitha Reddy Says Jai Jagan | Sakshi
Sakshi News home page

మేడం మీరే జై జగన్‌ అంటున్నారు ఏందీ..

Apr 9 2019 10:34 AM | Updated on Mar 22 2024 11:32 AM

కర్నూలు జిల్లా పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గౌరు చరితా రెడ్డి నోట జై జగన్‌ అనే మాట రావడంతో తెలుగు తమ్ముళ్లు అవాక్కయ్యారు. ప్రచారంలో భాగంగా ఓ గ్రామానికి వెళ్లిన ఆమె.. తనకు ఓటేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇక తన ప్రసంగాన్ని ముగిస్తూ జై జగన్‌ అంటూ నాలుక్కరుచుకున్నారు. దీంతో అక్కడున్నవారంతా షాక్‌కు గురయ్యారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement