ఎంతటి వారైనా చర్యలు తప్పవు: గంభీర్‌ | Gautam Gambhir Comments On Kapil Mishra Inciting Violence In Delhi | Sakshi
Sakshi News home page

ఎంతటి వారైనా చర్యలు తప్పవు: గంభీర్‌

Feb 25 2020 6:35 PM | Updated on Mar 21 2024 11:40 AM

ఈశాన్య ఢిల్లీలో జరుగుతున్న అల్లర్లపై మాజీ క్రికెటర్‌, బీజేపీ ఎంపీ గౌతమ్‌ గంభీర్‌ స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం జరుగుతున్న హింసాత్మక ఘటనలకు బీజేపీ నేత కపిల్‌ మిశ్రా కారణమని ఆరోపణలు వినిపిస్తున్న తరుణంలో.. హింసను ప్రేరేపించేలా ప్రవర్తించిన వారు ఎంతటి వారైనా చర్యలు తప్పవని గంభీర్‌ స్పష్టం చేశారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement